Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్.. ఆంధ్రాకు వెళ్ళొద్దు.. కేసీఆర్ వార్నింగ్

Webdunia
శనివారం, 2 మే 2020 (13:15 IST)
కరోనాను అదుపులో వుంచేందుకు తెలంగాణ సర్కారు చర్యలను వేగవంతం చేసింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రజలను సరిహద్దు గ్రామాల ప్రజలు అడ్డుకుంటున్నారు. ఇటీవల ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన వలస కూలీలను సరిహద్దు ప్రజలు అడ్డుకుంటున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
 
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు తెలంగాణ ప్రజలు వెళ్లొద్దని ఆదేశించింది. ఈ రాష్ట్రాలకు వెళ్లడంపై నిషేధం విధించింది. ఖమ్మం, నల్గొండ, జిల్లాల ప్రజలు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్తుంటారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కర్నూలుకు వెళ్తుంటారు. దీంతో, వీరి ప్రయాణాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పోలీసు బలగాలను పెంచింది.
 
కాగా.. ఏపీలోని కర్నూలు, గుంటూరులో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కర్నూలులో 400కు పైగా, గుంటూరులో 300కు పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments