Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పం రైల్వేస్టేషన్‌లో కరోనా రోగి మృతి బాధాకరం: చంద్రబాబు నాయుడు

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (14:46 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అసమర్థతతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనీ, చిత్తూరు జల్లా కుప్పం రైల్వే స్టేషన్‌లో కరోనా రోగి మృతి బాధాకరం అని చంద్రబాబు అన్నారు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో నెలకొన్న దయనీయ పరిస్థితులకు ఈ ఘటన అద్దం పడుతోంది. గుడిపల్లె మండలం మిద్దూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌కు కరోనా సోకగా ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించడంలో విఫలం కావడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు బెంగుళూరు బయలుదేరాడని, ఇంతలోనే ఊపిరి అందక రైల్వే స్టేషన్‌లో చనిపోయారన్నారు.

మృతుడి సోదరుడిని చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. సకాలంలో ఆక్సిజన్ అందక, బెడ్లు లభించక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటంలేదనీ, ఇప్పటికైనా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో పరిశీలన చేయాలని అలసత్వం వీడి ప్రతి ఒక్కరికీ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments