పరిశ్రమల శాఖ మంత్రితో ఆ సంస్థల ప్రతినిధుల భేటీ.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 18 జులై 2019 (08:22 IST)
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో పలు సంస్థల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కార్యాలయంలో బుధవారం సెల్ కాన్, కార్బన్ వంటి మొబైల్ ఫోన్ కంపెనీల బృందంతో భేటీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో చేయబోయే అభివృద్ధిలో  తమ వంతు భాగస్వామ్యానికి సిద్ధమని సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార, సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి అనూప్ సింగ్ పాల్గొన్నారు.
 
'ఫస్ట్ అమెరికా ఇండియా' ప్రతినిధుల బృందం భేటీ
 బుధవారం మధ్యాహ్నం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని ఫస్ట్ అమెరికా ఇండియా ప్రతినిధులు  కలిశారు. పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనకు ప్రభుత్వం చేస్తున్న వినూత్న ఆలోచనలను ఫస్ట్ అమెరికా ప్రతినిధి బృందం కొనియాడింది. పారదర్శక విధానమే నినాదంగా ముందుకెళుతోన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి  వారు సిద్ధంగా ఉన్నామన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments