Webdunia - Bharat's app for daily news and videos

Install App

19న విశాఖ జిల్లా పర్యటనకు సీఎం జగన్

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (17:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం విశాఖ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు కారులో వెళుతారు. ఆ తర్వాత ఉదయం 10.25 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11.05 గంటలకు విశాఖకు చేరుకుంటారు. 
 
అక్కడ నుంచి 11.50 గంటలకు రుషికొండ వెమ వెల్‌నెస్ రిసార్టుకు చేరుకుంటారు. అక్కడ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరుపుతారు. ఈ భేటీ ముగిసిన తర్వాత విశాఖలో మధ్యాహ్నం 1.25 గంటలకు బయలుదేరి తాడేపల్లికి 2.30 గంటలకు చేరుకుంటారు. ముఖ్యమంత్రి జగన్ రాక సందర్భంగా విశాఖలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments