Webdunia - Bharat's app for daily news and videos

Install App

19న విశాఖ జిల్లా పర్యటనకు సీఎం జగన్

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (17:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం విశాఖ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు కారులో వెళుతారు. ఆ తర్వాత ఉదయం 10.25 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11.05 గంటలకు విశాఖకు చేరుకుంటారు. 
 
అక్కడ నుంచి 11.50 గంటలకు రుషికొండ వెమ వెల్‌నెస్ రిసార్టుకు చేరుకుంటారు. అక్కడ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరుపుతారు. ఈ భేటీ ముగిసిన తర్వాత విశాఖలో మధ్యాహ్నం 1.25 గంటలకు బయలుదేరి తాడేపల్లికి 2.30 గంటలకు చేరుకుంటారు. ముఖ్యమంత్రి జగన్ రాక సందర్భంగా విశాఖలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments