ఏలూరులో వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

Webdunia
బుధవారం, 27 జులై 2022 (13:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం ఏలూరులోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈయన తన పర్యటనను అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ప్రారంభించారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉప్పొంగి ప్రవహించింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. 
 
ఈ వరద బాధిత ప్రాంతాలకు చెందిన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాల్లో సీఎం జగన్ మంగళవారం నుంచి పర్యటిస్తున్నారు. తొలుత కోనసీమ జిల్లాలో పర్యటించిన ఆయన బుధవారం ఏల్లూరులో పర్యటించి వరద ముంపు బాధితులను పరామర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments