Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలూరులో వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

Webdunia
బుధవారం, 27 జులై 2022 (13:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం ఏలూరులోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈయన తన పర్యటనను అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ప్రారంభించారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉప్పొంగి ప్రవహించింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. 
 
ఈ వరద బాధిత ప్రాంతాలకు చెందిన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాల్లో సీఎం జగన్ మంగళవారం నుంచి పర్యటిస్తున్నారు. తొలుత కోనసీమ జిల్లాలో పర్యటించిన ఆయన బుధవారం ఏల్లూరులో పర్యటించి వరద ముంపు బాధితులను పరామర్శించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments