Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు ప్రపంచ ఆర్థిక సదస్సు ఆహ్వానం

Webdunia
సోమవారం, 16 మే 2022 (08:22 IST)
దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం వచ్చింది. పెట్టుబడుల అవకాశాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ సదస్సు దావోస్‌ వేదికగా, మే 22 నుంచి 26 వరకు జరుగనుంది. 
 
అధికారిక వర్గాల ప్రకారం, సుస్థిర అభివృద్ధిని సాధించే ప్రయత్నాలను నొక్కి చెబుతూ, ఈ ప్రపంచ సదస్సులో ఆంధ్రప్రదేశ్  ప్రగతిని వివరించాలని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా, తమ ప్రభుత్వ లక్ష్యాలు, స్థిరమైన లక్ష్యాలతో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారడం వంటి అంశాలను వెల్లడిస్తారు. కాగా, ఈ సదస్సుకు మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం కూడా పాల్గొననుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal helth: హీరో విశాల్ ఆరోగ్యంపై విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ వివరణ

Tarak: కళ్యాణ్ రామ్, ఎన్.టి.ఆర్. (తారక్) పేర్లు ప్రస్తావించిన పురందేశ్వరి

Rajasaheb: ప్రభాస్ రాజాసాబ్ కీలక అప్ డేట్ - కీసరలో రీషూట్స్ !

పోస్టర్ తో ఆసక్తికలిగించిన సుధీర్ బాబు హీరోగా చిత్రం

CULT: రచయిత, హీరోగా, దర్శకుడిగా విశ్వక్సేన్ చిత్రం కల్ట్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments