Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్‌ ఆడిన సీఎం జగన్‌: బ్యాట్​పట్టి రెండు బంతులు ఆడారు..

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (20:51 IST)
కడప వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. రూ. 4 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఫ్లెడ్ లైట్ల నిర్మాణానికి కూడా జగన్ శంకుస్థాపన చేశారు. 
 
అనంతరం.. సరదాగా కడప వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో క్రికెట్‌ ఆడారు. పాలనలో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి కడప జిల్లా పర్యటనలో కాసేపు సరదాగా క్రికెట్​ ఆడారు. బ్యాట్​పట్టి రెండు బంతులు ఆడి ముఖ్యమంత్రి అభిమానులను అలరించారు. 
 
సీఎం జగన్ క్రికెట్ ఆడిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నగరంలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంను ఆయన సందర్శించారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments