Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి బొత్స కుమారుడి వివాహానికి హాజరైన సీఎం దంపతులు

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (17:07 IST)
మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహా వేడుకకు ఏపీ సీఎం జగన్ దంపతులు హాజరయ్యారు. 
 
మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్స్‌లో జరిగిన ఈ వివాహా వేడుకలో వరుడు డాక్టర్‌ లక్ష్మీనారాయణ్‌ సందీప్, వధువు పూజితలను ఆశీర్వదించారు.
 
ఈ సందర్భంగా జగన్‌ను కలిసేందుకు ప్రముఖులు ఎగబడ్డారు. అయితే భారీ భద్రత నడుమ సీఎం వధూవరులను ఆశీర్వదించి తాడేపల్లి చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments