Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త లబ్దిదారులకు సంక్షేమ నిధులు విడుదల : గుడ్‌న్యూస్ చెప్పిన సర్కారు

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (11:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన సంక్షేమ పథకాలను అమలుచేస్తుంది. ఇందుకోసం అర్హులైన లబ్దిదారులను వివిధ రకాలైన వడపోత ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో కొత్తగా ఎంపికైన లబ్దిదారులకు సంబంధించిన సంక్షేమ పథకాల నిధులను మంగళవారం విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తారని తెలిపింది. 
 
వివిధ సంక్షేమ పథకాలకు రూ.3,39,096 మంది లబ్దిదారులను ఎంపిక చేసినట్టు పేర్కొంది. వారందరికీ మంగళవారం నిధులు మంజూరు చేయనున్నారు. వీరిలో పెన్షన్లు, బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డుల కోసం లబ్దిదారులను ఎంపిక చేశారు. ఈ పథకాల కోసం 935 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తారు. 
 
మంగళవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నగదును జమచేస్తారు. మరోవైపు, వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులను జూలై 22వ తేదీన జగనన్న తోడు నిధులను జూలై 26వ తేదీన విడుదల చేస్తామని రాష్ట్ర మంత్రివర్గం వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments