Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త లబ్దిదారులకు సంక్షేమ నిధులు విడుదల : గుడ్‌న్యూస్ చెప్పిన సర్కారు

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (11:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన సంక్షేమ పథకాలను అమలుచేస్తుంది. ఇందుకోసం అర్హులైన లబ్దిదారులను వివిధ రకాలైన వడపోత ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో కొత్తగా ఎంపికైన లబ్దిదారులకు సంబంధించిన సంక్షేమ పథకాల నిధులను మంగళవారం విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తారని తెలిపింది. 
 
వివిధ సంక్షేమ పథకాలకు రూ.3,39,096 మంది లబ్దిదారులను ఎంపిక చేసినట్టు పేర్కొంది. వారందరికీ మంగళవారం నిధులు మంజూరు చేయనున్నారు. వీరిలో పెన్షన్లు, బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డుల కోసం లబ్దిదారులను ఎంపిక చేశారు. ఈ పథకాల కోసం 935 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తారు. 
 
మంగళవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నగదును జమచేస్తారు. మరోవైపు, వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులను జూలై 22వ తేదీన జగనన్న తోడు నిధులను జూలై 26వ తేదీన విడుదల చేస్తామని రాష్ట్ర మంత్రివర్గం వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Idli Kottu Review: ధనుష్ ఇడ్లీ కొట్టుతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా... ఇడ్లీ కొట్టు రివ్యూ

Nayana tara: మన శంకర వర ప్రసాద్ గారు జీవితంలో శశిరేఖ ఎవరు...

పవన్ కళ్యాణ్ "ఓజీ" : 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటున్న నేహాశెట్టి

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments