Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 1న కరోనా టీకా వేయించుకోనున్న సీఎం జగన్‌

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (21:17 IST)
గుంటూరులో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. విజయవాడలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, పురపాలక ఛైర్మన్‌లు, వైస్‌ ఛైర్మన్‌ల ఓరియెంటేషన్‌ ప్రొగ్రామ్‌లో పాల్గొననున్నారు. 
 
ఉదయం 11.10 - 11.55 గంటల వరకు గుంటూరు భారత్‌పేట 6వ లైన్‌ వార్డు సచివాలయం చేరుకున్న అనంతరం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ తర్వాత వ్యాక్సిన్‌ చేయించుకోనున్నారు.
 
అబ్జర్వేషన్‌లో ఉండటంతో పాటు సచివాలయం, వైద్య సిబ్బందితో సమావేశం అవుతారు.అనంతరం తాడేపల్లి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.00- 3.25 గంటలకు విజయవాడ ఏ కన్వెన్షన్‌ చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments