Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు సీఎం జగన్ రెండు జిల్లాల్లో పర్యటన

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (09:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదివారం రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. వీటిలో ఒకటి తన సొంత జిల్లా కడప ఒకటి. అలాగే, విశాఖలో కూడా ఆయన పర్యటిస్తారు. ఈ రెండు జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ఈ పర్యటనలో భాగంగా తొలుత ఆయన కడప జిల్లాకు వెళతారు. ఉదయం 11 గంటలకు కడపకు చేరుకునే సీఎం జగన్... అక్కడ  పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత కడప జయరాజా గార్డెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. 
 
ఆ తర్వాత సాయంత్రం విశాఖ జిల్లా పర్యటనకు వెళతారు. సాయంత్రం 4.45 గంటల సమయంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకునే సీఎం జగన్ అక్కడ నుంచి నేవల్ ఎయిర్‌‍స్టేషన్, ఐఎన్ఎస్ డే గా వద్ద భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు స్వాగతం పలుకుతారు. విశాఖలో తన పర్యటన ముగించుకుని రాత్రి 7 గంటల సమయంలో తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. కాగా, విశాఖకు రాష్ట్రపతి రానుండటంతో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments