Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ శారదా పీఠం వార్షిక బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్.. రాజశ్యామల యాగంలో?

Webdunia
బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (12:53 IST)
శ్రీ శారదా పీఠం వార్షిక ఉత్సవాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. శ్రీ శారదా పీఠం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాజశ్యామల యాగంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గత కొన్నేళ్లుగా విశాఖపట్నం శ్రీ శారదా పీఠం వార్షిక ఉత్సవాలకు సీఎం జగన్‌ నిత్యం హాజరవుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ ఏడాది వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం విశాఖపట్నం వెళ్లనున్నారు. సీఎం పురస్కరించుకుని పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది.
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గంలో నేరుగా చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వార్షిక ఉత్సవాల్లో పాల్గొని.. అక్క‌డి నుంచి మధ్యాహ్నం 1:25 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments