Webdunia - Bharat's app for daily news and videos

Install App

మచిలీపట్నం వైఎస్సార్సీపీలో గ్రూపు తగాదాలు

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (15:03 IST)
మచిలీపట్నం వైఎస్సార్సీపీలో గ్రూపు తగాదాలు మొదలయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ బాలశౌరి అనుచరుల మధ్య శుక్రవారం తోపులాట జరిగింది. మచిలీపట్నంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న ఎంపీ బాలాశౌరిని పేర్ని నాని అనుచరులు అడుకుని "గోబ్యాక్‌ ఎంపీ" అంటూ నినాదాలు చేశారు. 
 
దీనిపై ఘాటుగానే స్పందించిన ఎంపీ "బందరు నీ అడ్డానా..!" అంటూ మండిపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి చివరకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 
 
తమకు సంబంధించిన శ్మశానవాటికను అభివృద్ధి చేయాలని కొందరు ముస్లింలు ఎంపీ బాలాశౌరిని శుక్రవారం కోరారు. దీంతో ఆయన అక్కడకు వెళ్తుండగా.. పేర్ని నాని కీలక అనుచరుడు, 33వ డివిజన్‌ కార్పొరేటర్‌ అస్గర్‌అలీ తన వర్గీయులతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 
 
అయినా సరే ఎంపీ వెనక్కు తగ్గలేదు. ప్రజా సమస్యను పరిశీలించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీ ముందుకు వెళ్లడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని నాని వర్గీయులను అక్కడ్నుంచి పంపేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments