Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్‌ఆర్‌టీపీ, టీడీపీ వార్- టీడీపీ నేత ఇంటికి ఆఫీసుకి నిప్పు

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (09:19 IST)
పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం సాయంత్రం ప్రతిపక్ష టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన “ఇదేమి కర్మ రాష్ట్రానికి” కార్యక్రమంలో భాగంగా వైఎస్‌ఆర్‌టీపీ, టీడీపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్టీపీ  కార్య‌క‌ర్త‌లు టీడీపీ కార్యాల‌యం, టీడీపీ నేత బ్ర‌హ్మారెడ్డి నివాసం, వీధుల్లోని వాహనాలకు నిప్పుపెట్టార‌ని ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. 
 
పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు స్థానికంగా 144 సెక్షన్‌ విధించారు. ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ నేతలు, పార్టీ క్యాడర్‌పై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారని తెలుస్తోంది. అనంతరం టీడీపీ కార్యాలయానికి, బ్రహ్మారెడ్డి నివాసానికి వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు నిప్పుపెట్టారు.

సంబంధిత వార్తలు

హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ లో హనీమూన్ ఎక్స్ ప్రెస్ : చిత్ర యూనిట్

కోలీవుడ్‌లో విషాదం : 'మహారాజ' నటుడు ప్రదీప్ కన్నుమూత

చంద్రబాబు గారిని కలిసి కుప్పం బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశానని ని చెప్పా : హీరో సుధీర్ బాబు

సెప్టెంబ‌ర్ 27న ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా మూవీ దేవర గ్రాండ్ రిలీజ్

మమ్ముట్టితో సమంత యాడ్ ఫిల్మ్

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

ఉడికించిన కూరగాయలు ఎందుకు తినాలో తెలిపే 8 ప్రధాన కారణాలు

ఈ 7 పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచుతాయి, ఏంటవి?

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments