Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా నుంచి స్వస్థలానికి చేరిన కందేపి పృధ్విరాజ్ మృతదేహం

అమెరికా కాల్పుల్లో మృతి చెందిన కందేపి పృధ్విరాజ్ (26) మృతదేహం స్వస్థలానికి చేరింది. సోమవారం అమెరికా నుండి కార్గో విమానంలో బయలుదేరిన పృధ్విరాజ్ మృతదేహం నిన్న రాత్రి 11 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంది. శంషాబాద్ నుండి అంబులెన్స్‌లో రోడ్డు మార్గం ద్వారా తెన

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (12:33 IST)
అమెరికా కాల్పుల్లో మృతి చెందిన కందేపి పృధ్విరాజ్ (26) మృతదేహం స్వస్థలానికి చేరింది. సోమవారం అమెరికా నుండి కార్గో విమానంలో బయలుదేరిన పృధ్విరాజ్ మృతదేహం నిన్న రాత్రి 11 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంది. శంషాబాద్ నుండి అంబులెన్స్‌లో రోడ్డు మార్గం ద్వారా తెనాలిలోని చెంచుపేటకు తరలించారు. 
 
అమెరికాలోని సిన్సినాటి ధర్డ్ ఫిప్త్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న పృధ్విరాజ్ ఈ నెల 6న బ్యాంకులో ఉన్మాది కాల్పుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. పృధ్విరాజ్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments