Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని మార్గదర్శి కార్యాలయాలపై దాడి

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (17:18 IST)
భారీగా నల్లధనం మార్పిడికి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయాలు కేంద్ర స్థానంగా మారినట్లు సీఐడీ గుర్తించిన నేపథ్యంలో ఏపీలోని మార్గదర్శి బ్రాంచుల్లో సీఐడీ సోదాలు జరిగాయి. అక్రమ పెట్టుబడులు, డిపాజిట్లు, చందాదారుల నిధుల మళ్లింపు వంటి తదితర అభియోగాలతో ఏ1గా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చైర్మన్‌ చెరుకూరి రామోజీరావు, ఏ2గా చెరుకూరి శైలజా కిరణ్‌, ఏ3గా బ్రాంచీ మేనేజర్లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 
 
ఈ కేసులో భాగంగా ఇటీవల రామోజీరావు, శైలజను విచారించడంతో పాటు హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగా సీతంపేట, తెనాలి, ప్రొద్దుటూరు, గాజువాక బ్రాంచ్‌ల్లో సీఐడీ తనిఖీలు నిర్వహిస్తోంది. డిపాజిట్ సొమ్మును వేర్వేరు సంస్థలకు మళ్లించడంపై సోదాలు జరుపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

చిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

ఇంతకీ "దేవర" హిట్టా.. ఫట్టా...? తొలి రోజు కలెక్షన్లు ఎంత...?

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు!

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments