Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రాజధాని నిర్మాణం కోసం చిత్తూరు డ్వాక్రా మహిళలు రూ.4.5 కోట్లు విరాళం (video)

ఐవీఆర్
గురువారం, 27 జూన్ 2024 (15:55 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే మెడికో చదవుతున్న యువతి 25 లక్షల రూపాయలు ఇచ్చి రాజధాని నిర్మాణం కోసం తన వంతు సాయం అందించారు. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన డ్వాక్రా మహిళలు భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందించారు.
 
చిత్తూరు జిల్లాకు చెందిన 4 లక్షల మంది డ్వాక్రా మహిళలు తమవంతు విరాళాలు సేకరించి నాలుగున్నర కోట్ల రూపాయలుని విరాళంగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం సీఎంకి అందించారు.
 
ప్రజలు ఇలా స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తుంటే ఇక అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవ్వడం ఎంతో కాలం పట్టదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments