Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో పిల్లల కిడ్నాప్... ఏపీలో కలకలం.. మగపిల్లలే టార్గెట్

Webdunia
గురువారం, 9 మార్చి 2023 (20:02 IST)
మహారాష్ట్రలో పిల్లల కిడ్నాప్ ఉదంతం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మహారాష్ట్రలో అదృశ్యమైన చిన్నారులు మన రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. 
 
ఈ ఘటనలపై అక్కడ మిస్సింగ్‌ కేసులు నమోదు చేసిన మరాఠీ పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. పిల్లలను కిడ్నాప్‌ చేసి అమ్ముకుని లక్షల్లో సొమ్ము చేసుకుంటున్న ముఠా మూలాలు బయటపడ్డాయి. 
 
అయితే మరాఠ పిల్లలను కిడ్నా ప్‌ చేసిన ముఠా చేతులు మారి ఏపీ రాష్ట్రంలో విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో విజయవాడకు చెందిన ఓ మహిళ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
మగ పిల్లలే లక్ష్యంగా అక్కడ కిడ్నాప్‌లకు పాల్పడిన ముఠా చిన్నారులను రాష్ట్రానికి తీసుకువచ్చి ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో లక్షలకు విక్రయించేశారు. ఈ ముఠా మూలాలు కూడా ఇక్కడే ఉండటంతో విజయవాడ కమిష నరేట్‌ పోలీసులు దృష్టి సారించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments