Webdunia - Bharat's app for daily news and videos

Install App

TTD: రూ.6 కోట్ల రూపాయల చెక్కును టీటీడీకి అందించిన చెన్నై భక్తుడు

సెల్వి
ఆదివారం, 19 జనవరి 2025 (19:51 IST)
తిరుమల వెంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కానుకలు కోట్లలో వుంటాయి. తాజాగా చెన్నైకి చెందిన వర్దమాన్ జైన్ అనే భక్తుడు టీటీడీకి రూ.6 కోట్ల రూపాయల చెక్కును టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరికి తిరుమలలోని రంగనాయకుల మండపంలో స్వయంగా అందజేశారు. 
 
భారీ విరాళం ఇచ్చిన భక్తుడికి తీర్థ, ప్రసాదాలను అందజేశారు.రూ.6 కోట్లలో ఎస్వీబీసీ కోసం రూ.5 కోట్లు, ఎస్వీ గో సంరక్షణ ట్రస్ట్ కోసం రూ.కోటి విలువైన డీడీలను వర్ధమాన్‌ జైన్‌ అందించారు. గతంలో కూడా వర్ధమాన్‌ జైన్‌ పలుమార్లు భారీ విరాళాలు అందించారు. 
 
టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన డీడీలను వర్ధమాన్‌ కుటుంబసభ్యులు అందజేశారు. అంతకుముందు తిరుమల వేంకటేశ్వర స్వామిని దాత కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. దాత కుటుంబాన్ని ఆలయ అధికారులు సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments