Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిది మంది జీవితాల్లో వెలుగులు నింపిన చరితారెడ్డి

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (15:25 IST)
అమెరికాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చరితారెడ్డి.. తాను మరణిస్తూ 9 మంది జీవితాల్లో వెలుగులు నింపింది. తొమ్మిది మందికి అవయవదానం చేసింది చరితారెడ్డి. కిడ్నీలు, లివర్‌, కళ్లు దానం చేసినట్లు అమెరికా వైద్యులు ప్రకటించారు. 
 
చరితారెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్‌ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గత శుక్రవారం అమెరికా మిచిగాన్‌లో రోడ్డు ప్రమాదంలో చరితారెడ్డి మృతిచెందింది. తాను చనిపోయి తొమ్మిది మందిని బతికించిన గొప్ప వనిత చరితారెడ్డి అంటూ ఇప్పుడు అమెరికా సమాజం ఆమెను కీర్తిస్తోంది. 
 
అంత విషాదంలోనూ ఆమె ఫ్యామిలీ గొప్ప నిర్ణయం తీసుకుని విషాదంగా ముగియాల్సిన మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపారంటూ అక్కడి వైద్యులు వారి త్యాగాన్ని కొనియాడారు. ప్రస్తుతం చరితారెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments