Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్‌ల కొనుగోలుపై ఆరోపణలు సరికాదు: ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి

Webdunia
గురువారం, 2 జులై 2020 (17:16 IST)
అంబులెన్స్‌ల కొనుగోలుపై ప్రతిపక్ష నేతలు అవినీతి ఆరోపణలు చేయడం సరైంది కాదని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి మండిపడ్డారు. 

గురువారం చిత్తూరు జిల్లాలో  104, 108, నియోనెటర్ అంబులెన్స్ సర్వీసులను ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ..  ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి ఏపీ సీఎం అని అన్నారు. 

ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకే అత్యాధునికమైన అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలను అందిస్తున్నామని నారాయణ స్వామి తెలిపారు. 
 
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేసే ముందు నిజాలేంటో తెలుసుకోవాలని హితవు పలికారు. కరోనా వైరస్ ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని మంత్రి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments