Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chandrababu: పింఛన్ లబ్ధిదారుడి ఇంట కాఫీ తాగిన చంద్రబాబు (video)

సెల్వి
మంగళవారం, 31 డిశెంబరు 2024 (15:07 IST)
Chandra babu
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 63,77,943 మంది లబ్ధిదారులకు రూ.2,717 కోట్లతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. పల్నాడు జిల్లా యలమంద గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్నారు కోవిడ్-19 మహమ్మారి రెండవ వేవ్ సమయంలో భర్తను కోల్పోయిన వితంతువు సారమ్మ ఇంటిని ఆయన సందర్శించారు. ఆమెకు పింఛను అందజేసిన అనంతరం చంద్రబాబు కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 
 
ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ చదువుతున్న సారమ్మ కుమార్తెకు నీట్‌ కోచింగ్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదనంగా, ఆమె కుమారుడికి మొబైల్ ఫోన్ దుకాణం ఏర్పాటు చేయడంలో సహాయంగా రూ.1 లక్ష రుణంగా రూ.2 లక్షలు సబ్సిడీగా అందించాలని ఎస్సీ కార్పొరేషన్‌ను ఆదేశించారు. మరో సందర్భంలో మరో లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటిని చంద్రబాబు సందర్శించారు. వారి నివాసంలో కాఫీ పెట్టుకుని తాగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments