Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు బెయిల్ పిటిషన్‌పై మరోమారు వాయిదా

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (12:50 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో మరోమారు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీలోని ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఆ తర్వాత ఏపీ హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై మంగళవారం ఉదయం హైకోర్టు విచారణ చేపట్టి ఆ పై కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జడ్జి వెల్లడించారు. 
 
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు గత 39 రోజులుగా రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయంతెల్సిందే. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తొలుత ఏసీబీ కోర్టును ఆశ్రయించగా, అక్కడ కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఇక్కడు కూడా వాయిదాల పర్వం కొనసాగుతుంది. మూడు రోజుల క్రితం విచారణ చేపట్టింది. అయితే, తమ వాదనలు వినిపించేందుకు సమయం కావాలని చంద్రబాబు నాయుడు న్యాయవాదులు కోరడంతో విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటున్న జానీ మాస్టర్

ఓ సైకో స్టోరీ అనే క్యాప్షన్ తో రక్షిత్ అట్లూరి.. ఆపరేషన్ రావణ్ రాబోతుంది

అనిల్ రావిపూడిని నమ్ముకున్న వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభం

లైలా గా మెస్మరైజింగ్ ఐ లుక్ తో విశ్వక్ సేన్ చిత్రం ప్రారంభం

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం