Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ గురించి బాబు ఏమ‌న్నారో తెలుసా..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తిలో టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం ఏర్పాటు చేసారు. ఈ స‌మావేశంలో జాతీయ రాజ‌కీయాలపై చ‌ర్చించారు.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (17:22 IST)
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తిలో టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం ఏర్పాటు చేసారు. ఈ స‌మావేశంలో జాతీయ రాజ‌కీయాలపై చ‌ర్చించారు. మోదీకి ద‌గ్గ‌ర‌గా ఉన్న ఇత‌ర పార్టీల సీఎంలు ఎవ‌రున్నార‌నే అంశంపై కూడా చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. కేసీఆర్ బీజేపీకి  దగ్గరవుతున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కేసీఆర్‌ ఫినిష్ చెయ్యాలని చూశారని కానీ.. తెలంగాణ‌లో తెలుగుదేశం క్యాడ‌ర్ బ‌లంగా ఉంద‌ని పేర్కొన్నారు.
 
రాజకీయాల్లో వాళ్లు ఎలా ఎదగాలో చూడకుండా.. మనల్ని అడ్డుకోవడం కోసమే కొందరు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పవన్, జగన్ వైఖరిని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు. ఎక్కడ వ్యక్తిగత విమర్శలు లేకుండా ప్రతిపక్షాలకు బదులివ్వాలని తెలిపారు. గెలవరని తెలిసి 2014లో బీజేపీకి 14 అసెంబ్లీ సీట్లు ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments