Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐ ఎస్పీగా ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారిణి

Webdunia
గురువారం, 4 జులై 2019 (10:08 IST)
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిణి ఆర్‌.జయలక్ష్మి సీబీఐ ఎస్పీగా నియామకమయ్యారు. 2006 బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం గుంటూరు రూరల్‌ ఎస్పీగా ఉన్నారు. జయలక్ష్మితోపాటు ఢిల్లీలో డీసీపీగా ఉన్న 2007 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిణి నుపుర్‌ ప్రసాద్‌ను కూడా సీబీఐ ఎస్పీగా కేంద్రం నియమించింది.
 
వీరిద్దరూ నాలుగేళ్లపాటు సీబీఐలో పనిచేస్తారు. అయితే బదిలీపై ఇంకా ఆర్డర్స్ రాలేదు. కానీ, రూరల్ జిల్లాకి నూతన ఎస్పీని నియమించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత నెలలో కూడా నలుగురు ఎస్పీలను సీబీఐలో నియమించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments