ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేత

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (07:34 IST)
ఆంధ్రప్రదేశ్​లో ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేశారు. ఈ నెల 15 తర్వాత రిజర్వేషన్లను ఆల్​లైన్​లో పెట్టగా చాలా మంది ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకున్నారు.

లాక్​డౌన్ పొడిగించే అవకాశం ఉండటంతో... రిజర్వేషన్లు చేసుకున్న వారికి నగదు వెనక్కి ఇవ్వాలని ఆర్టీసీ భావిస్తోంది. ఏపీలోని ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేశారు. లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

బస్సుల రాకపోకలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాకే తిరిగి రిజర్వేషన్లు ప్రారంభించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే చాలామంది ఈ నెల 15 తర్వాత ప్రయాణాలు చేసేందుకు రిజర్వేషన్లు చేసుకున్నందున వారందరికీ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో టికెట్ రుసుము ఆర్టీసీ వెనక్కి ఇచ్చేయనుంది. నగదును ప్రయాణికుల బ్యాంకు ఖాతాలకు ఆన్‌లైన్‌లో చెల్లించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments