Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేత

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (07:34 IST)
ఆంధ్రప్రదేశ్​లో ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేశారు. ఈ నెల 15 తర్వాత రిజర్వేషన్లను ఆల్​లైన్​లో పెట్టగా చాలా మంది ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకున్నారు.

లాక్​డౌన్ పొడిగించే అవకాశం ఉండటంతో... రిజర్వేషన్లు చేసుకున్న వారికి నగదు వెనక్కి ఇవ్వాలని ఆర్టీసీ భావిస్తోంది. ఏపీలోని ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేశారు. లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

బస్సుల రాకపోకలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాకే తిరిగి రిజర్వేషన్లు ప్రారంభించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే చాలామంది ఈ నెల 15 తర్వాత ప్రయాణాలు చేసేందుకు రిజర్వేషన్లు చేసుకున్నందున వారందరికీ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో టికెట్ రుసుము ఆర్టీసీ వెనక్కి ఇచ్చేయనుంది. నగదును ప్రయాణికుల బ్యాంకు ఖాతాలకు ఆన్‌లైన్‌లో చెల్లించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments