Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్ నగరం ఏమైపోతుంది? ఎటు చూసినా శవాలే....

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (23:13 IST)
కరోనా వైరస్ న్యూయార్క్ నగరంలో తాండవం చేస్తోంది. అమెరికాలో కరోనా వైరస్ తన కేంద్రంగా మార్చుకున్నదా అనిపించేటంతటి భయోత్పాతాన్ని కలిగిస్తోంది. గురువారంనాడు న్యూయార్క్ నగరంలో ఏకంగా 799 మంది COVID-19 కారణంగా మృత్యువాత పడ్డారు.
 
గత 24 గంటల్లో 799 మంది మరణించారని, బుధవారం ప్రకటించిన 779 గరిష్ట స్థాయి గణాంకాలను ఇది అధిగమించిందని అక్కడి అధికారులు చెప్పారు. 
 
COVID-19 కారణంగా అమెరికాలో ఇప్పటివరకూ 14,800 మందికి పైగా మరణించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,000కు పెరిగింది. యునైటెడ్ స్టేట్స్ లోని న్యూయార్క్ నగరంలో కరోనా వైరస్ కారణంగా మరిణించిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న మరణాల్లో సగం వున్నాయంటే అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా వుందో అర్థం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments