Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్ నగరం ఏమైపోతుంది? ఎటు చూసినా శవాలే....

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (23:13 IST)
కరోనా వైరస్ న్యూయార్క్ నగరంలో తాండవం చేస్తోంది. అమెరికాలో కరోనా వైరస్ తన కేంద్రంగా మార్చుకున్నదా అనిపించేటంతటి భయోత్పాతాన్ని కలిగిస్తోంది. గురువారంనాడు న్యూయార్క్ నగరంలో ఏకంగా 799 మంది COVID-19 కారణంగా మృత్యువాత పడ్డారు.
 
గత 24 గంటల్లో 799 మంది మరణించారని, బుధవారం ప్రకటించిన 779 గరిష్ట స్థాయి గణాంకాలను ఇది అధిగమించిందని అక్కడి అధికారులు చెప్పారు. 
 
COVID-19 కారణంగా అమెరికాలో ఇప్పటివరకూ 14,800 మందికి పైగా మరణించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,000కు పెరిగింది. యునైటెడ్ స్టేట్స్ లోని న్యూయార్క్ నగరంలో కరోనా వైరస్ కారణంగా మరిణించిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న మరణాల్లో సగం వున్నాయంటే అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా వుందో అర్థం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments