Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్‌సీపీ గుర్తింపు రద్దు చేయండి: ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (16:32 IST)
రిజిస్టర్ చేసుకున్న పేరుకీ, ప్రజల్లో వినియోగిస్తున్న పేరుకీ పొంతన లేకుండా లబ్ది పొందుతున్న వైఎస్సార్సీపీ గుర్తింపు రద్దు చేయాలని అభ్యర్థిస్తూ అన్నా వైఎస్ఆర్ పార్టీ నేత బాషా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూడా బాషా ఫిర్యాదు చేశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి బదులు వైఎస్ఆర్ పేరును ఉపయోగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతి పత్రం అందించారు. 
 
ఇప్పటికే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో తనకు షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారని ప్రశ్నించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments