Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో శ్రీవారి లడ్డూల విక్రయమా?

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (08:32 IST)
ఎంతో ప్రసిద్ధిగాంచిన అమృతంతో సమానంగా భావించే శ్రీవారి ప్రసాదాల్లో ఒకటైన లడ్డూలను ఆన్‌లైన్‍‌లో విక్రయిస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై తిరుమల తిరుపతి  దేవస్థానం (తితిదే) బోర్డు స్పందించింది. 
 
శ్రీవారి లడ్డూలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. భక్తులు వీటిని నమ్మొద్దని కోరారు. తితిదే వెబ్‌సైట్ ద్వారా భక్తులు దర్శన టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలోనే అదనపు లడ్డూలను బుకు చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. 
 
దర్శనంతో సమంబంధం లేకుండా లడ్డూలు బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని తితిదే అధికారులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments