Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజ కోసం ఆలయం ముందు పార్క్ చేసిన బుల్లెట్ బండి పేలిపోయింది..

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (11:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ (బుల్లెట్ బైక్) ఉన్నట్టు పేలిపోయింది. అదీ కూడా ఇది కొత్త బైకు. అపుడే షోరూమ్ నుంచి డెలివరీ చేసుకుని పూజ చేసేందుకు ఆలయం ముందు బైకర్ పార్క్ చేసివుంచాడు. అపుడు ఒక్కసారిగా ఆ బుల్లెట్ బండి నుంచి మంటలు చెలరేగి పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో భారీ మంటలు చెలరేగడంతో భక్తులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన రవిచంద్ర అనే వ్యక్తి బైక్‌కు పూజ నిర్వహించడానికి కసాపురం ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకొచ్చాడు. దాన్ని ఆలయం ముందు పార్క్ చేసివుంచగా, బైక్‌లో అనూహ్యంగా మంటలు చెలరేగి పేలిపోయింది. దీంతో అక్కడికక్కడే ఉన్న భక్తులు ఇతర వాహనాలకు మంటలు అంటుకోకుండా మంటలను ఆర్పివేశారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తూ వీక్షకులను భయాందోళనకు గురిచేస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోహన్‌బాబు ఇంట్లో రూ.10లక్షలు చోరీ.. వ్యక్తి అరెస్ట్.. తిరుపతిలో పట్టుకున్నారు..

ఎర్రటి అంచు ఉండే తెల్లచీర కట్టుకుంటా.. చైతూతో పిల్లలు కనాలి: శోభిత

ఎన్ కౌంటర్ అంటే మనిషిని హత్యచేయడమేనా? వేట్టైయాన్ ప్రివ్యూలో అమితాబ్ ప్రశ్న

రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజ‌ర్‌ నుంచి రా మ‌చ్చా మ‌చ్చా ప్రోమో

క సినిమా మాకు జీవితాంతం గుర్తుండే అనుభవాలు ఇచ్చింది : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

తర్వాతి కథనం
Show comments