Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BudgetSession2019 : ఏపీకి మోడీ మొండిచేయి : రైల్వే జోన్ ఊసేలేదు...

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మళ్లీ హ్యాండిచ్చింది. విభజన హామీ మేరకు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాల్సి వుంది. కానీ, శుక్రవారం కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఈ రైల్వేజోన్ అంశాన్ని ఆయన మాట మాత్రం కూడా ప్రస్తావించలేదు. 
 
ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో విశాఖ రైల్వే జోన్ మాట్లాడలేదు కదా., కడప ఉక్కు ఫ్యాక్టరీకి కూడా ఒక్క పైసాకూడా కేటాయించలేదు. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా ఆంధ్రప్రదేశ్‌కు రాయితీలు, రైల్వేజోన్‌ వచ్చే అవకాశం ఉందంటూ.. రెండు మూడు రోజులుగా కొందరు బీజేపీ నేతలు హడావుడి చేశారు. ఇప్పుదంతా వట్టిదేనని తేలిపోయింది. 
 
ఈ బడ్జెట్‌లో కూడా తెలుగు రాష్ట్రాలకు మళ్లీ నిరాసే ఎదురైంది. ముఖ్యమైన ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు కనిపించలేదు. ఏపీకి మరోసారి మోడీ తీవ్ర అన్యాయం చేశారు. ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ.. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్దిచేకూర్చేలా తాయిలాలు ప్రకటించిన ప్రధాని మోడీ సర్కారు.. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రం ఆదుకునేందుకు ఏమాత్రం ఆసక్తిచూపలేదని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments