Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కలియుగ దైవ దర్శనం కోసం మెట్లెక్కుతూ బిటెక్ విద్యార్థి హఠన్మరణం

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (19:31 IST)
గోవింద నామ స్మరణలు చేస్తూ తిరుమల శ్రీవారి అలిపిరి మెట్లు ఎక్కుతూ వెళుతుంటారు భక్తులు. ఐతే శనివారం నాడు విషాదం చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడకమార్గంలో తిరుమలకు వెళుతున్న యువ భక్తుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
 
ఈ విషాదం శనివారం నాడు జరిగింది. హైదరాబాద్ నగరానికి చెందిన బిటెక్ విద్యార్థి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అలిపిరి కాలి నడకన బయలుదేరారు. ఐతే గాలి గోపురం సమీపంలోకి రాగానే యువకుడు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డాడు.
 
ఆయాసంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురవడంతో స్పృహ కోల్పోయి పడిపోయాడు. టిటిడి సిబ్బంది అతడికి ప్రథమ చికిత్స అందించినా అతడు కోలుకోలేదు. ఊపిరి అందక మృతి చెందాడు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments