తిరుమల కలియుగ దైవ దర్శనం కోసం మెట్లెక్కుతూ బిటెక్ విద్యార్థి హఠన్మరణం

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (19:31 IST)
గోవింద నామ స్మరణలు చేస్తూ తిరుమల శ్రీవారి అలిపిరి మెట్లు ఎక్కుతూ వెళుతుంటారు భక్తులు. ఐతే శనివారం నాడు విషాదం చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడకమార్గంలో తిరుమలకు వెళుతున్న యువ భక్తుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
 
ఈ విషాదం శనివారం నాడు జరిగింది. హైదరాబాద్ నగరానికి చెందిన బిటెక్ విద్యార్థి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అలిపిరి కాలి నడకన బయలుదేరారు. ఐతే గాలి గోపురం సమీపంలోకి రాగానే యువకుడు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డాడు.
 
ఆయాసంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురవడంతో స్పృహ కోల్పోయి పడిపోయాడు. టిటిడి సిబ్బంది అతడికి ప్రథమ చికిత్స అందించినా అతడు కోలుకోలేదు. ఊపిరి అందక మృతి చెందాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments