Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయికి మెసేజ్ చేసిన యువకుడిపై దాడి.. వారిలో ఒక్కడికి యాక్సిడెంట్.. కర్మంటే ఇదే!

సెల్వి
బుధవారం, 20 నవంబరు 2024 (12:03 IST)
Boy Attacked
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్మాయికి మెస్సెజ్ చేశాడని యువకులు పాశావికంగా దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఇంటర్ చదువుతున్న యువకుడిని స్నేహితులు దారుణంగా కొట్టారు.
 
పొలాల్లోకి లాక్కెళ్లి ఇష్టమున్నట్లు బాదారు. అంతే కాకుండా.. అతని బట్టలు చింపివేసి, కొబ్బరి మట్టతో దాడులు సైతం చేశారు. ఈనెల 5వ తేదీన ఈ ఘటన జరిగినట్లు తెలుస్తొంది. అయితే.. సదరు బాధితుడు మలికి పురంలోని జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్‌లు షాక్ అవుతున్నారు. దీనిపై ప్రస్తుతం పెను దుమారం చెలరేగింది. 
Accident
 
ఇదిలా ఉండగా.. ఇటీవల యువకుడిపై దాడికి పాల్పడిన వారిలో.. ఒక యువకుడు.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అంతే కాకుండా..అతనికి కుట్లు కూడా పడ్డాయంట. దీంతో ఈ ఘటన మాత్రం తెగ వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments