Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం బాబులకు శుభవార్త - ఏపీలో ప్రీమియం బ్రాండ్ల విక్రయం

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (17:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మందు బాబులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శుక్రవారం నుంచి ప్రీమియర్ మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఏపీ అబ్కారీ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మద్యాన్ని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌కు చెందిన రిటైల్ ఔట్‌లెట్లలో విక్రయించనున్నట్టు తెలిపింది. 
 
ఈ ప్రీమియం బ్రాండ్లను బార్లు, వాక్‌ ఇన్ స్టోర్లలో విక్రయించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మద్యం బాబులు పండుగ  చేసుకుంటున్నారు. అసలు సిసలు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇదేనంటూ వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఏపీలోని మద్యం బాబుల ఆనందం అంతా ఇంతా కాదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments