Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిపై వీధికుక్కల దాడి.. పొలానికి వెళ్తే..?

విశాఖలోని అమ్మపల్లి గ్రామంలో వీధికుక్కలు తొమ్మిదేళ్ల బాలుడిని పొట్టనబెట్టుకున్నాయి. పొలానికి వెళ్తున్న బాలుడిపై శునకాలు దాడి చేశాయి. కానీ వీధికుక్కలు దాడిచేసేందుకు కారణం తెలియరాలేదు. వివరాల్లోకి వెళిత

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (17:25 IST)
విశాఖలోని అమ్మపల్లి గ్రామంలో వీధికుక్కలు తొమ్మిదేళ్ల బాలుడిని పొట్టనబెట్టుకున్నాయి. పొలానికి వెళ్తున్న బాలుడిపై శునకాలు దాడి చేశాయి. కానీ వీధికుక్కలు దాడిచేసేందుకు కారణం తెలియరాలేదు.

వివరాల్లోకి వెళితే.. విశాఖకు ఉత్తరంగా వున్న బలిజపేటకు సమీపంలోని అమ్మపల్లి గ్రామంలో ఆర్ జశ్వంత్‌పై వీధికుక్కలు దాడి చేశాడు. శునకాల దాడిలో గాయాలైనాయి. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయాలపాలైన బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే బాలుడు ప్రాణాలు కోల్పాయాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు రోదన స్థానికులను కలచివేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lakshmi Manchu: కళను రాజకీయం చేయవద్దు... మంచు లక్ష్మీ కామెంట్స్

హోంబలే ఫిల్మ్స్ ఏడు ఎపిక్ ఫిలిమ్స్‌ లో తొలిగా నరసింహ సాంగ్ రిలీజ్

రైతు పోరాటం, మాదకద్రవ్యాల నేపథ్యంతో వీడే మన వారసుడు చిత్రం

Varsha bollamma: కానిస్టేబుల్ కనకం కథ కాపీ కొట్టడంపై కోర్టులో కేసు

Bhagyashri Borse: అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా.. శ్రీలీల అవుట్.. భాగ్యశ్రీ బోర్సే ఇన్.. నిజమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments