Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిబుకే పుట్టావా?: షరీఫ్‌పై బొత్స దుర్భాష

Webdunia
గురువారం, 23 జనవరి 2020 (07:39 IST)
రాజధాని బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటన చేసిన తర్వాత తన చాంబర్‌కు తిరిగి వస్తున్న శాసన మండలి చైర్మన్‌ షరీ్‌ఫపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మొత్తం విషయాన్ని మీడియా ప్రతినిధులకు తెలిపారు. ‘‘నువ్వు సాయిబుకే పుట్టావా? నీ అంతు చూస్తా’’ అంటూ బొత్స ఘోరంగా దుర్భాషలాడారు.
 
మంత్రి ఎంత తిడుతున్నా చైర్మన్‌ ఏ ప్రతిస్పందనా వ్యక్తం చేయకుండా ప్రశాంతంగా వింటూ ఉండిపోయారు. ఆ సమయంలో నేను అడ్డుపడి మంత్రిని కొంత వెనక్కు నెట్టాను. మేం లేకపోతే చైర్మన్‌పై మంత్రి దాడి చేసేవారేమోనని అనిపించింది. ఇంతలో భద్రతా సిబ్బంది వచ్చి చైర్మన్‌ను కార్లో ఎక్కించి పంపారు’’ అని చెప్పారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments