Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఆర్సీపై బొప్పరాజు ఏమన్నారంటే? పాత జీతాలే ఇవ్వమన్నారు..

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (16:21 IST)
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీపై పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు కూడా అలానే వున్నారని.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం వద్దు కానీ.. ఆర్టీసీ ఆదాయం మాత్రం కావాలా..? అని ఆయన ప్రశ్నించారు. 
 
పీటీడీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు.. ప్రమోషన్లు తక్షణం చేపట్టాలని బొప్పరాజు డిమాండ్ చేశారు, ఆర్టీసీ ఆస్పత్రులన్నీ అప్డేట్ చేయాలన్నారు. 
 
మేం చర్చలకు వెళ్లినా.. చర్చలకు రాలేదని ప్రభుత్వం మమ్మల్ని తప్పు పడుతోందని బొప్పరాజు చెప్పారు. జీతాలు ఇవ్వకుంటే ఉద్యోగుల్లో అన్ రెస్ట్ వస్తుందని ప్రభుత్వం భావిస్తోందేమో..? వచ్చే నెల 1న పాత జీతాలే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పీఆర్సీపై క్లారిటీ వచ్చే వరకు పాత జీతాలే ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments