Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ 2022: రూ. 10 లక్షల ఆదాయపు స్లాబ్‌కి పైన వున్నవారికే వడ్డింపు?!!

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (15:58 IST)
ఫిబ్రవరి 1, 2022న ఉదయం 11 గంటలకు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2022ని పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. జనవరి 31న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.
 
 
ఇదిలావుంటే ఆదాయపు పన్ను స్లాబ్, 2022 బడ్జెట్‌లో అంచనా వేసిన రేట్ల మార్పులు గురించి చర్చ మొదలైంది. యూనియన్ బడ్జెట్ 2022 నుండి పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను విషయంలో చాలా ఉపశమనం పొందవచ్చని భావిస్తున్నారు.

 
రూ. 2.5 లక్షల ప్రాథమిక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిలో మెరుగుదలని ఆశిస్తున్నారు. అంటే.... అది కనీసం రూ. 3 లక్షలుగా వుండాలని ఆశిస్తున్నారు. అలాగే 10 లక్షలు ఆదాయానికి పైన వున్నవారికే పన్ను సవరణలు చేయాలని, దిగువన వున్నవారికి సమంజసమైన ట్యాక్స్ రేట్ విధించాలని కోరుతున్నారు. మరి బడ్జెట్టులో కేంద్రమంత్రి నిర్మల ఎలాంటి నిర్ణయాలను ప్రకటిస్తారో చూడాల్సి వుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments