Webdunia - Bharat's app for daily news and videos

Install App

చార్మినార్ వద్ద బాంబు పెట్టామంటూ బెదిరింపు

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (17:57 IST)
హైదరబాద్ నగరంలోని ప్రముఖ పర్యాటక స్థలం చార్మినార్ వద్ద బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్ కాన్‌లో స్థానిక పోలీసులను ఆందోళనకు గురిచేసింది. దీంతో రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ చార్మినార్‌తో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ తనీఖీల్లో ఉత్తుత్తి ఫోన్ కాల్ అని తేలడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఈ బాంబు బెదిరింపుతో రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ బృందం పోలీసులు చార్మినార్ చుట్టుపక్కల దుకాణాలు, హోటళ్ళలో తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎక్కడా బాంబు లేకపోవడంతో అది ఫేక్ అని నిర్ధారించారు. 
 
దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పైగా, అది అకతాయిల ఫేక్ కాల్‌గా భావిస్తున్నారు. అయితే, చార్మినార్‌కు బాంబు బెదిరింపులు ఇవే కొత్తకాదు. గతంలోనూ పలుమార్లు ఈ తరహా ఫోన్ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments