Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో భారీ భూకంపం... 46 మంది మృతి

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (16:31 IST)
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. దీనికిధాటికి 46 మంది మృత్యువాతపడ్డారు. అలాగే మరో 300 మంది వరకు గాయపడ్డారు. ఈ భూకంప కేంద్రాన్ని జావా పశ్చిమ ప్రాంత పట్టణం సియాంజర్‌కు సమీపంలో గుర్తించారు. 
 
ఈ భూప్రకంపనల ప్రభావం కారణంగా సియాంజుర్‌ ప్రాంతాల్లో భారీ మొత్తంలో ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక మంది మృత్యువాతపడ్డారు. శిథిలాల కింద చిక్కుకునిపోయిన వారిని సహాయక బృందాలు రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. భూకంపం ప్రభావం కారణంగా ఇండోనేషియా రాజధాని జగర్తాలో సముద్ర అలలు ఎగిసెగిసి పడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments