Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌గా మసాజ్ ముసుగులో అసభ్య ప్రవర్తన

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (09:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ సిటీలుగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. ఇక్కడ మసాజ్ సెంటర్లు (స్పా) కోకొల్లలుగా వెలుస్తున్నాయి. అధికారుల నుంచి అనుమతి పొందిన స్పా సెంటర్ల సంఖ్య పదో పన్నెండో ఉంటే అనధికారికంగా సుమారు 50 నుంచి 80 వరకు ఉన్నట్లు సమాచారం. మసాజ్‌తో పాటు ఇక్కడ అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇటీవల పోలీసులు వరుసగా నిర్వహించిన దాడుల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
 
నగరంలో బాడీ ససాజ్ పేరుతో ఈ స్పా సెంటర్లకు ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయింది. పైగా, వీటిపట్ల అత్యధిక మంది ఆకర్షితులవుతున్నారు. యువతను ఆకర్షించేందుకు యువతులను సిబ్బందిగా నియమిస్తున్నారు. నగరానికి చెందిన వారితో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా పలువురుని తీసుకొచ్చి పని చేయిస్తున్నారు. 
 
యుకులే లక్ష్యంగా కళాశాలల వద్ద విస్తృతంగా ప్రచారం చేస్తున్ారు. కేవలం బాడీ మసాజ్ మాత్రమే కాకుండా ఇతరాత్రా సేవలు పేరిట కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇందుకు రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. కేవలం మసాజ్‌కు అయితే రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. సీనియర్ సిటజన్లను సైతం ఆకర్షించేందుకు వారికి ప్రత్యేక సర్వీసుల పేరిట కూడా వల విసురుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments