Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఒక్కశాతం అక్షరాస్యత కూడా పెంచలేదు: లక్ష్మణ్

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (12:38 IST)
తెలంగాణ రాష్ట్రంలో సర్కారు బడుల పరిస్థితి దయనీయంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. నాంపల్లి ఏవీ ప్రభుత్వ పాఠశాలలో మార్గదర్శి స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో ఒక్క శాతం కూడా అక్షరాస్యత పెరగలేదన్నారు. ఎంతో మంది గొప్పవాళ్లను అందించిన సర్కారు బడికి కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. 
 
కేసీఆర్ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు కొమ్ముకాస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదనీ.. ఇంటర్మీడియట్, ఎంసెట్ ఫలితాలే ప్రభుత్వం సర్కారీ విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెబుతోందని అన్నారు. కొత్తగా టీచర్లను నియమించకపోవడం వల్లే విద్యార్థులకు సరైన చదువు అందడం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments