Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్నెవ్వరూ ఏమీ చేయలేరు.. నేనే అధ్యక్షుడిగా కొనసాగుతా...

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (12:57 IST)
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతాపార్టీకి చెందిన అధినాయకులను మారుస్తారన్న ప్రచారం బాగానే సాగుతోంది. పార్టీని బలోపేతం చేయడంలో కొంతమంది ఫెయిలయ్యారని.. దీంతో అమిత్ షా వారిపై ఆగ్రహంతో ఉన్నారని, ఏ క్షణమైనా అధ్యక్షులు మారే అవకాశం ఉందన్న ప్రచారం ఆ పార్టీలోనే తీవ్రస్థాయిలో జరుగుతోంది.
 
ఈ నేపథ్యంలో తిరుపతిలో పర్యటించారు కన్నా లక్ష్మీనారాయణ. కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. తానే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా కొనసాగుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎపిలో బిజెపిని పటిష్టపరచడంలో తాను సఫలీకృతుడినయ్యానని, అందుకే అమిత్ షా తనను ఆ పదవి నుంచి తొలగించరన్న నమ్మకం ఉందన్నారు కన్నా. 
 
సభ్యత్వ నమోదులో కూడా ఎపిల ముందంజలో వున్నామన్న కన్నా లక్ష్మీనారాయణ.. వైసిపి నుంచి బిజెపిలోకి నేతలు క్యూ కడుతున్నారని చెప్పుకొచ్చారు. త్వరలో మరికొంతమంది నేతలు బిజెపిలో చేరుతారని.. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాలే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జగన్ 40 రోజుల పాలన అస్తవ్యస్తంగా తయారైందని.. రైతులు విత్తనాలు లేక, పంట చేతికందక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments