Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. కరెంట్ షాకిచ్చి చంపేద్దామనుకున్న భర్త.. ఏం జరిగిందటే?

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (12:49 IST)
ఒక భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తన స్నేహితుడితో భార్య శారీరకంగా కలుస్తోందని అనుకున్నాడు. ఎలాగైనా తన భార్యను, అతని ప్రియుడ్ని చంపేయాలని ప్లాన్ చేశాడు. చివరకు వారు తప్ప అభంశుభం తెలియని వారు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పశ్చిమబెంగాల్ లోని దక్షిణ పరిగణాల జిల్లాలో జరిగిన సంఘటన సంచలనం రేపుతోంది.
 
భవన కార్మికుడుగా పనిచేస్తున్న ఒక వ్యక్తి తన బంధువులతో కలిసి నివాసముంటున్నాడు. అతని కుటుంబంతో పాటు అతని బంధువులు కూడా కలిసి ఉంటున్నారు. అయితే గత నెలరోజుల నుంచి తన భార్య.. తన స్నేహితుడు.. బంధువుతో కలిసి ఉందని అనుమానం పెంచుకున్నాడు.
 
భార్యకు చాలాసార్లు చెప్పాడు. అయితే అదంతా లేదని ఆమె చెప్పింది. అయినా సరే ఒప్పుకోలేదు. ఎలాగైనా తన భార్యను, ప్రియుడిని చంపేయాలని ప్లాన్ చేశాడు. ఇంటి ముందున్న కరెంటు వైర్లను తెంచి వదిలేశాడు. తాను బయటకు వెళ్లి బట్టలను తగులబెట్టి ఇళ్ళు తగలబడిపోతోందని గట్టిగా అరిచాడు. 
 
ఇంట్లోని వారందరూ ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. దీంతో బంధువులు ముగ్గురు విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అతని భార్య, ప్రియుడు మాత్రం సేఫ్‌గా ఉన్నారు. గ్రామస్తులు విషయం తెలుసుకుని భవన కార్మికుడిని చితకబాదారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments