Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానున్నరోజుల్లో ఎ.పి.లోనూ హుజూరాబాద్ ఫలితాలు!

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (14:19 IST)
బ‌ద్వేల్ లో నైతిక విజయం తమదన‌ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బిజెపి తాము ఏం చేసామో తెలుపుతూ కరపత్రాలు ఇచ్చి ఓట్లు అడిగితే,  వైసీపీ డబ్బులిచ్చి ఓట్లు అడిగిందన్నారు. తామంతా ప్రజాస్వామ్యబద్దంగా ఓటింగ్ జరగాలని కోరుకుంటే, వైసీపీ బయటి వ్యక్తులును సైతం తీసుకువచ్చి రిగ్గింగ్ కు పాల్పడిందని ఆయన విమర్శించారు. 
 
 
వైసీపీ తరుపున ఐదుగురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు ప్రచారం చేసారన్నారు. సి.ఎం. సొంత జిల్లాలో ఓట్లు కొనుక్కునే దుస్థితి వై.సి.పి.కి  వచ్చిందని విమర్శించారు. రానున్నరోజుల్లో ఎ.పి.లోనూ హుజూరాబాద్ లాంటి ఫలితాలు  వస్తాయన్నారు. బి.జె.పి-జనసేనలు కలసి ఎ.పి.లో అధికారంలోకి రావడం ఖాయమన్నారు సోము వీర్రాజు. స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణకు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ స్టీలు ప్లాంట్ ప్రవేటీకరణ చెయ్యొద్దనే  మేము కేంద్రాన్ని కోరామన్నారు సోము వీర్రాజు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments