రానున్నరోజుల్లో ఎ.పి.లోనూ హుజూరాబాద్ ఫలితాలు!

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (14:19 IST)
బ‌ద్వేల్ లో నైతిక విజయం తమదన‌ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బిజెపి తాము ఏం చేసామో తెలుపుతూ కరపత్రాలు ఇచ్చి ఓట్లు అడిగితే,  వైసీపీ డబ్బులిచ్చి ఓట్లు అడిగిందన్నారు. తామంతా ప్రజాస్వామ్యబద్దంగా ఓటింగ్ జరగాలని కోరుకుంటే, వైసీపీ బయటి వ్యక్తులును సైతం తీసుకువచ్చి రిగ్గింగ్ కు పాల్పడిందని ఆయన విమర్శించారు. 
 
 
వైసీపీ తరుపున ఐదుగురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు ప్రచారం చేసారన్నారు. సి.ఎం. సొంత జిల్లాలో ఓట్లు కొనుక్కునే దుస్థితి వై.సి.పి.కి  వచ్చిందని విమర్శించారు. రానున్నరోజుల్లో ఎ.పి.లోనూ హుజూరాబాద్ లాంటి ఫలితాలు  వస్తాయన్నారు. బి.జె.పి-జనసేనలు కలసి ఎ.పి.లో అధికారంలోకి రావడం ఖాయమన్నారు సోము వీర్రాజు. స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణకు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ స్టీలు ప్లాంట్ ప్రవేటీకరణ చెయ్యొద్దనే  మేము కేంద్రాన్ని కోరామన్నారు సోము వీర్రాజు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments