Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 17న చిలకలూరిపేటలో బహిరంగ సభ.. ఒకే వేదికపై ఆ ముగ్గురు

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (16:41 IST)
మార్చి 17న చిలకలూరిపేటలో ఎన్డీయే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ దశాబ్దాల తర్వాత వేదిక పంచుకోనున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభకు మూడు పార్టీలు ఎన్నికల పొత్తు పెట్టుకున్న తర్వాత తొలిసారిగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో బహిరంగ సభ జరగనుంది. 
 
చంద్రబాబు నాయుడు 2018లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుండి వాకౌట్ చేసినప్పటి నుండి మోదీతో ఎప్పుడూ బహిరంగ వేదికను పంచుకోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా గత ఏడాది నవంబర్‌లో హైదరాబాద్‌లో ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగించారు.
 
యితే దశాబ్దం తర్వాత ముగ్గురు నేతలు బహిరంగ సభ కోసం ఒకే వేదికపైకి రానున్నారు. మార్చి 17 జరిగే ఈ బహిరంగ సభను భారీ స్థాయిలో విజయవంతం చేసేందుకు టీడీపీ, బీజేపీ, జేఎస్పీలు కృషి చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments