టీడీపీ అప్పుల విలువ రూ.30.342 కోట్లు.. ఆస్తుల్లో తెలంగాణ..?

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (17:54 IST)
దేశంలోని రాజకీయ పార్టీల ఆస్తులు ప్లస్ అప్పుల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను ఏడీఆర్ తెలిపింది. 
 
2019-2020 ఆర్థిక సంవత్సరానికి గాను అన్ని పార్టీల్లోకి బీజేపీకి అత్యధికంగా రూ.4,847.78 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్టు వెల్లడైంది. ప్రాంతీయ పార్టీల్లో అధిక ఆస్తుల పట్టికలో రెండోస్థానంలో తెలంగాణ అధికార పక్షం టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ పార్టీకి రూ.301.47 కోట్ల ఆస్తులున్నాయి. 
 
జాతీయ పార్టీల అప్పుల విషయానికొస్తే... కాంగ్రెస్ అగ్రభాగాన నిలుస్తుంది. హస్తం పార్టీకి రూ.49.55 కోట్ల అప్పులున్నాయట. తర్వాత స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ (రూ.11.32 కోట్లు) ఉంది.
 
ప్రాంతీయ పార్టీల సంగతి చూస్తే... టీడీపీకి అత్యధిక అప్పులు ఉన్నాయి. టీడీపీ అప్పుల విలువ రూ.30.342 కోట్లు. రూ.8.05 కోట్ల అప్పుతో డీఎంకే రెండోస్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments