Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ అప్పుల విలువ రూ.30.342 కోట్లు.. ఆస్తుల్లో తెలంగాణ..?

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (17:54 IST)
దేశంలోని రాజకీయ పార్టీల ఆస్తులు ప్లస్ అప్పుల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను ఏడీఆర్ తెలిపింది. 
 
2019-2020 ఆర్థిక సంవత్సరానికి గాను అన్ని పార్టీల్లోకి బీజేపీకి అత్యధికంగా రూ.4,847.78 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్టు వెల్లడైంది. ప్రాంతీయ పార్టీల్లో అధిక ఆస్తుల పట్టికలో రెండోస్థానంలో తెలంగాణ అధికార పక్షం టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ పార్టీకి రూ.301.47 కోట్ల ఆస్తులున్నాయి. 
 
జాతీయ పార్టీల అప్పుల విషయానికొస్తే... కాంగ్రెస్ అగ్రభాగాన నిలుస్తుంది. హస్తం పార్టీకి రూ.49.55 కోట్ల అప్పులున్నాయట. తర్వాత స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ (రూ.11.32 కోట్లు) ఉంది.
 
ప్రాంతీయ పార్టీల సంగతి చూస్తే... టీడీపీకి అత్యధిక అప్పులు ఉన్నాయి. టీడీపీ అప్పుల విలువ రూ.30.342 కోట్లు. రూ.8.05 కోట్ల అప్పుతో డీఎంకే రెండోస్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments