Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో కరోనా ఆంక్షలు ఎత్తివేత - 1 నుంచి స్కూల్స్ ప్రారంభం

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (17:33 IST)
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజువారీగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో వైద్య నిపుణులతో సమీక్ష చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రిపూట కర్ఫ్యూను శుక్రవారం రాత్రి నుంచి ఎత్తివేశారు. 
 
అలాగే, ఆదివారాల్లో అమలు చేస్తూ వచ్చిన సంపూర్ణ లాక్డౌన్‌ను ఈ నెల 30వ తేదీన అమలు చేయబోమని స్పష్టం చేశారు. అన్నికంటే ముఖ్యంగా, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అన్ని విద్యా సంస్థలను తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రత్యక్ష బోధనా తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 
 
అలాగే, వారాంతాల్లో కూడా ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదుల్లో భక్తులకు అనుమతి ఇచ్చింది. అయితే, కరోనా నియమాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచన చేశారు. అయితే, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments