Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలోని వలస కూలీలకు బిగ్ రిలీఫ్...

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (17:32 IST)
లాక్‌డౌన్ కారణంగా తెలంగాణా రాష్ట్రంలో చిక్కుకున్న మహారాష్ట్ర వలస కూలీలు, విద్యార్థులకు అతిపెద్ద ఊరట లభించింది. ఈ కూలీలు తమతమ స్వస్థాలకు చేరుకునేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. దీంతో ఈ కూలీలంతా తమతమ సొంతూర్లకు వెళ్లనున్నారు. 
 
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. ఇది వచ్చే నెల 3వ తేదీతో ముగియనుంది. అయితే, ఈ లాక్‌డౌన్‌ను పొడగించే అవకాశాలు లేకపోలేదు. అయితే, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు తమతమ ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా అంతర్‌రాష్ట్ర సర్వీసులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో చిక్కుకునిపోయిన వలస కూలీలు వచ్చేందుకు మహారాష్ట్ర సర్కారు సమ్మతించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments