Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం - 9 బస్సులు దగ్ధం

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (15:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9కి పైగా బస్సులు దగ్ధమైపోయాయి. జిల్లా కేంద్రంలోని ఉడ్ కాంప్లెక్స్‌ సమీపంలో ఉన్న కావేరీ ట్రావెర్స్ బస్ పార్కింగ్ స్టాండులో ఒక్కసారిగా మంటలు చెలరేగి నలువైపులా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొలుత తొమ్మిది బస్సులు కాలిపోయాయి. ఆ తర్వాత మరో రెండు బస్సులకు మంటలు అంటుకున్నాయి.
 
ఈ మంటలు మరింతగా వ్యాపించి పార్కింగ్‌ ఏరియాలో ఉన్న మరో 20 బస్సులకు అంటుకునేలోపు అగ్నిమాపకదళం సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశాయి. ఈ ప్రమాదం కారణంగా లక్షలాది రూపాయల ఆస్తికి నష్టం ఏర్పడింది. అంతేకాకుండా, పార్కింగ్ ఏరియాలో ఉన్న బస్సులను మరోప్రాంతానికి తరలించారు. అయితే, ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments