Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం - 9 బస్సులు దగ్ధం

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (15:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9కి పైగా బస్సులు దగ్ధమైపోయాయి. జిల్లా కేంద్రంలోని ఉడ్ కాంప్లెక్స్‌ సమీపంలో ఉన్న కావేరీ ట్రావెర్స్ బస్ పార్కింగ్ స్టాండులో ఒక్కసారిగా మంటలు చెలరేగి నలువైపులా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొలుత తొమ్మిది బస్సులు కాలిపోయాయి. ఆ తర్వాత మరో రెండు బస్సులకు మంటలు అంటుకున్నాయి.
 
ఈ మంటలు మరింతగా వ్యాపించి పార్కింగ్‌ ఏరియాలో ఉన్న మరో 20 బస్సులకు అంటుకునేలోపు అగ్నిమాపకదళం సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశాయి. ఈ ప్రమాదం కారణంగా లక్షలాది రూపాయల ఆస్తికి నష్టం ఏర్పడింది. అంతేకాకుండా, పార్కింగ్ ఏరియాలో ఉన్న బస్సులను మరోప్రాంతానికి తరలించారు. అయితే, ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments